భారతదేశంలో అతిపేద్ద మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫేస్టివల్ కు హైదరాబాద్ నగరం సిద్దమౌతుంది. సౌతిండియాలోని 1000కి పైగా ఈ కాంపిటేషన్లో పాల్గోని దేశా వ్యాప్త ప్రతిభను చాటనున్నారు. అయాన లైవ్ ప్లే పేరుతోఈ నెల 26 నుండి 28 తెదీవరకు గచ్చిబౌళి స్టేడియంలో జరుగనుంది. ఈ కార్యక్రమంకు ప్రముఖ డ్యాన్సర్ శక్తి మేహన్, ప్రముఖ సింగర్ నేహాకక్కర్, డ్యాన్సింగ్ సూపర్ స్టార్ ఎంజే5 లు మొట్ట మొదటి సారి ప్రదర్శనను ఇవ్వనున్నట్టు నిర్వహకులు తెలిపారు. ఇలాంటి డ్యాన్స్ కమ్ మ్యూజిక్ కంన్సర్ట్ జరగడం భాగ్యనగరంలోనే కాదు దేశంలో ఇదే ప్రప్రదమమం. ఇక నేడు బెగంపేట్ కంట్రీక్లబ్ లో అయాన లైవ్ ప్లే అడిషిన్స్ జరిగాయి. దీనికి అన్ లైన్లో దాదాపు 12వందలు అప్లికేషన్లు రాగా, ఇందులో 250 మంది సెలట్ చేశారు. దేశం నలు ములలు నుంచి వచ్చిన డ్యాన్సర్స్ వాల్లా ప్రతిభను కనబరించి మెనటర్స్ తో సబాష్ అనిసించుకోన్నా
ఈ అడిషన్ కు సంజేయి ఎంజె, బాస్కో డుబ్బు,హర్సా మహేశ్వరి,నైసీ జోసఫ్,అమిత్ గుప్తా, సయ్యిద్ ఉస్మాన్ లు మెంటర్స్ గా వ్యవహించారు.