గత కొన్ని రోజులుగా నాగచైతన్య-సమంత పెళ్లి పై రకరకాలుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి..నాగ్ నుండి కూడా అంగీకారం వచ్చిందని , డిసెంబరులో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసారని అందరూ అనుకునే లోపే తాజాగా వీరిద్దరి పెళ్లి జరగడం లేదనే వార్త ఇప్పుడు మీడియా లో హల్చల్ చేస్తుంది..దీనికి కారణం వీరిద్దరి జాతకం అని ప్రచారం జరుగుతుంది?
ఈరోజు నాగార్జున ప్రముఖ జ్యోతిష్క పండితులను తీసుకొచ్చి.. చైతూ-సమంతల జాతకాలను చూడగా వీరి
పెళ్లికి కుజదోషం అడ్డొచ్చినట్టు పండితులు చెప్పారట..ఈ దోషం వల్ల ఒకవేళ వీరిద్దరూ పెళ్లి చేసుకున్న కానీ తర్వాత విడాకులు తీసుకుంటారని , లేదా పిల్లలు పుట్టరని చెప్పడం తో అక్కినేని ఫ్యామిలీ తో పాటు సమంత ఫ్యామిలీ సైతం షాక్ తిన్నారట..మరి ఈ కుజ దోషం పోయే మార్గం కోసం వేద పండితులను సంప్రదించే పనిలో పడ్డాడట నాగ్?