సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా తిక్క. సునీల్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్లు బయటకివచ్చాయి. అయితే రావాల్సిన హైప్ మాత్రం రాలేదు. సుప్రీం లాంటి హిట్ తర్వాత సాయి నుండి వస్తున్న సినిమా అంటే ఓ మంచి హైఫ్ వుండాలి, కాని తిక్క అలాంటి హైప్ క్రియేట్ చేసుకోలేకపొతుందని వినిపిస్తుంది.
ఈ సినిమాలో తమిళ్ స్టార్ ధనుస్ పాట అన్నారు. దానిపై ప్రెస్ నోట్ వదిలారు. దీనిగురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు శింబు పాట అని మరో ప్రెస్ నోట్ వదిలారు. ఇక్కడ పెద్దా రెస్పాన్స్ లేదు. ఇలా ఎంత హైప్ క్రియేట్ చేద్దామని చూస్తున్న సినిమా ?టాక్ అఫ్ ది టౌన్? అవ్వడం లేదు. మరి, ఈ విషయంలో ఎక్కడ తేడా కొడుతుందేమిటో