ఇటీవల 'బీరువా' సినిమాలో నటించిన కథానాయిక సురభికి లక్కీ ఛాన్స్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించే అవకాశం ఈ చిన్నదానికి దక్కింది. మంచు మనోజ్ హీరోగా వర్మ దర్శకత్వంలో 'గొలుసు' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో సురభిని కథానాయికగా తీసుకున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే!
manchumanoj, rgv, news, tollywood, surabhi,